BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

మాఫియా అక్రమాలు అరికట్టేందుకు ప్రయత్నిస్తే అధికారులతో కలిసి బెదిరింపులా

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
25 Mar, 2026 - 06:16 PM
50 వీక్షణలు

మాఫియా అక్రమాలు అరికట్టేందుకు ప్రయత్నిస్తే అధికారులతో కలిసి బెదిరింపుల

గొల్లప్రోలు బిజెపి పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు,,,

అక్రమాలు అరికట్టేందుకు ప్రయాత్నాలు చేస్తే, అధికారులతో కలిసి బెదిరింపులు చేస్తారా, బెదిరింపులు చేస్తే, బెదిరిపోయేవాడినీ కాదు, ఎటువంటీ బెదిరింపులకు,తాటి ఆకులు చప్పళ్ళుకు, భయపడే వాడిని కాదు,బిజెపి సిద్దాంతాలుకు కట్టుబడి ఉండేవాడిని, కేంద్రం ఇచ్చే రేషన్ బియ్యం, హిందువులు దేవతగా  కొలిచే గోవులు,అక్రమంగా రేషన్ మాఫియా, గోవద మాఫియా, అరికట్టేందుకు ప్రయాత్నాలు చేస్తే బెదిరిస్తారా, అంటూ పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో, కూటమిలో భాగంగా,బిజెపి తరుపున, రేషన్, గోవద, మైనింగ్,కబ్జాలు, కల్తీ ఆహారాలు, ఎటువంటి అక్రమాలు జరిగిన, ఎటువంటి బెదిరింపులకు,బెదరకుండా స్థానిక అధికారులతో కలిసి, బిజెపి నాయకులు కార్యకర్తలు అక్రమాలు అరికడతామని బిజెపి పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు హెచ్చరించారు.