www.ntodaynews.com
మదనపల్లె జర్నలిస్ట్ గంగాధర్ గుండెపోటుతో మృతి...
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
మదనపల్లె జర్నలిస్ట్ గంగాధర్ గుండెపోటుతో మృతి...
మదనపల్లెకు చెందిన జర్నలిస్ట్ గంగాధర్ గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను చికిత్స నిమిత్తం స్థానిక మోడ్రన్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు.
గంగాధర్ మృతి పట్ల పాత్రికేయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఆయన మృతదేహాన్ని దేవళం వీధిలోని నివాసానికి తరలించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు.