www.ntodaynews.com
మదనపల్లె లో ఆసుపత్రి వద్ద రోడ్డుపై బైటాయించి ఆందోళన చేసిన బాధితులు...
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా: మదనపల్లి రొంపిచర్ల మండలం వారణాసి పల్లికి చెందిన రైతు శ్రీనివాసులు నాయుడు మదనపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆపరేషన్ వికటించడంతో మృత్యువాత పడ్డాడు. మృతుని కుటుంబీకులు ఆసుపత్రి వద్ద బైటాయించి రాస్తారోకో నిరసనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు మొహరించి గొడవ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.