www.ntodaynews.com
మదనపల్లె రిషిక కుటుంబానికి అండగా కూటమి ప్రభుత్వం - మంత్రి BC జనార్దనరెడ్డి
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
మదనపల్లె రిషిక ప్రియ కుటుంబానికి అండగా కూటమి ప్రభుత్వం....
ఇటీవల మదనపల్లిలో చిన్నారి రిషిక ప్రియ హత్య నేపథ్యంలో.. నేడు రిషిక ప్రియ తల్లిదండ్రులకు పరామర్శించిన జిల్లా ఇంచార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
రిషిక తల్లిదండ్రులను ఓదార్చి, ధైర్యం చెప్పి, బాధిత కుటుంబానికి అండగా ఉండేందుకు రూ. 10 లక్షల చెక్ ను అందించిన మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష,జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ , జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి మరియు ఇతర అధికారులు
రానున్న రోజుల్లో అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం రిషిక ప్రియ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి .