BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

మదనపల్లె తహసీల్దారుపై అవినీతి ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Apr, 2026 - 06:40 AM
155 వీక్షణలు

మదనపల్లె తహసీల్దారుపై అవినీతి ఆరోపణలు - కలెక్టరేట్‌కు అటాచ్

మదనపల్లె తహసీల్దారు కిషోర్ కుమార్ రెడ్డి పై అవినీతికి సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు వెలుగు చూసాయి. స్థానిక ప్రజాప్రతినిధి ఫిర్యాదుపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఫిర్యాదులో, డీకేటి భూములు, చుక్కల భూములు, మిలిటరీ భూములు వెబ్ లాండ్ సిస్టమ్‌లో ఎక్కించడాన్ని ఉల్లంఘనగా పేర్కొన్నారు.

ఈ అంశంపై జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ గత 10 రోజుల క్రితం తహసీల్దారును కలెక్టరేట్‌కు పిలిచి విచారించారు. ఆ విచారణ సమయంలో, తహసీల్దారు యొక్క బ్యాంకు ఖాతాలో భారీ మొత్తంలో నగదు బదిలీ అయినట్లు సీసీఎల్ఏ మరియు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

దీనిపై, కలెక్టర్ నిశాంత్ కుమార్, తహసీల్దారు కిషోర్ కుమార్ రెడ్డిని కలెక్టరేట్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా, తహసీల్దారు వద్ద ఉన్న ప్రభుత్వ సిమ్ కార్డు మరియు రెండు డిజిటల్ కీ లను స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

ఇది ఓ పెద్ద అవినీతి కుంభకోణంగా మారినట్లుగా సమాచారం వస్తోంది.