BREAKING
తొర్రూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కు సన్మానం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ప్రారంభం .. 10 కేజీలు టమాటా క్రెడిట్ కాయలు 267 రూపాయలు గరిష్ట ధర?.. మదనపల్లి లో కోడలిపై అత్తమామల దాడి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భువనగిరి శాసనసభ్యులు హజ్రత్ సయ్యద్ నూర్షా వలి బాబా ఉరుసు సీబీఎస్‌ఈ 2026 సెంకడరీ స్కూల్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల పోలవరం సొసైటీ బ్యాంక్ సభ్యులు నిధనపు సుబ్బారావుకు సాయం గుంటూరు...భక్తులకు తృటిలో తప్పిన పెనుప్రమాదం తొర్రూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కు సన్మానం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ప్రారంభం .. 10 కేజీలు టమాటా క్రెడిట్ కాయలు 267 రూపాయలు గరిష్ట ధర?.. మదనపల్లి లో కోడలిపై అత్తమామల దాడి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భువనగిరి శాసనసభ్యులు హజ్రత్ సయ్యద్ నూర్షా వలి బాబా ఉరుసు సీబీఎస్‌ఈ 2026 సెంకడరీ స్కూల్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల పోలవరం సొసైటీ బ్యాంక్ సభ్యులు నిధనపు సుబ్బారావుకు సాయం గుంటూరు...భక్తులకు తృటిలో తప్పిన పెనుప్రమాదం
www.ntodaynews.com

మదనపల్లి లో కోడలిపై అత్తమామల దాడి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
23 Apr, 2026 - 08:07 PM
17 వీక్షణలు

మదనపల్లి లో కోడలిపై అత్తమామల దాడి

మదనపల్లెలో కోడలిపై అత్తమామలు దాడి చేసిన ఘటన వెలుగుచూసింది. నక్కలదిన్నె తండాకు చెందిన రవినాయక్ భార్య తన అత్తమామలు లక్ష్మమ్మ, మునిస్వామి నాయక్‌లకు రూ.7 లక్షలు అప్పుగా తీసిచ్చినట్లు తెలిపింది. అలాగే తన వద్ద ఉన్న 30 గ్రాముల బంగారాన్ని కూడా అవసరాల కోసం ఇచ్చినట్లు ఆరోపించింది.

తీసిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని అడగడంతో అత్తమామలతో పాటు ఆడబిడ్డ గాయత్రి కలిసి దాడి చేసి గాయపరిచినట్లు బాధితురాలు వాపోయింది. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.