BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

మద్యం మత్తులో ఆర్టీసీ కండక్టర్ వీరంగం.. ప్రయాణికులతో దురుసు ప్రవర్తన!

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 11:15 AM
30 వీక్షణలు

పల్నాడు జిల్లా, వినుకొండ: వినుకొండ డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు కండక్టర్ డ్యూటీ సమయంలో మద్యం మత్తులో విధులు నిర్వహిస్తూ ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి.

వినుకొండ నుంచి దోమలగూడెం వెళ్తున్న బస్సులో కండక్టర్ ఒక చేతిలో సిగరెట్ పట్టుకుని ప్రయాణికులతో బూతులు మాట్లాడినట్లు ప్రయాణికులు తెలిపారు. మహిళా ప్రయాణికుల పట్ల కూడా అసభ్య పదజాలం ఉపయోగిస్తూ అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించారు.

డ్యూటీలో ఉండగానే మద్యం సేవించినట్లు కనిపించాడని, అతడి ప్రవర్తనతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని వారు తెలిపారు.

ఈ ఘటనపై ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి, నిజానిజాలు నిర్ధారించి సంబంధిత కండక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.