BREAKING
గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
Date of Publish : 30 August 2026, 03:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 03:28 PM
5 వీక్షణలు

మధిర: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కేంద్రంలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం దాతల సహకారంతో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో అనాథలు, వృద్ధులు, పేదలు, భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

ఈ ఆదివారం దొడ్డా మురళీకృష్ణ ధర్మపత్ని రాజేశ్వరి, బాడిగ రామకృష్ణ ధర్మపత్ని హైమా (తెనాలి) సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చీకటి నాగేశ్వరరావు, కోన మోహన్‌రావు, కపిలవాయి జగన్మోహన్‌రావు, దొడ్డా మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.