BREAKING
గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
Date of Publish : 30 August 2026, 03:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో వాసవి మాతకు గాజుల అలంకరణ

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 03:52 PM
11 వీక్షణలు

సెప్టెంబర్ 4న శ్రావణమాసం నాలుగవ శుక్రవారం ప్రత్యేక పూజలు

మధిర: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రావణమాసం సందర్భంగా వాసవి మాతకు ప్రత్యేక అలంకరణ నిర్వహించనున్నారు.

శ్రావణమాసం నాలుగవ శుక్రవారం సెప్టెంబర్ 4వ తేదీన వాసవి మాతను పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల గాజులతో అత్యంత వైభవంగా అలంకరించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ ప్రత్యేక అలంకరణలో పాల్గొనే మహిళా భక్తులు పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల గాజులు మాత్రమే తీసుకురావాలని ఆలయ కమిటీ కోరింది. మహిళా భక్తులు, వాసవి మాత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గాజుల సమర్పణ చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.