BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

మధిరలో మహిళ మత్స్య సంఘ నూతన కమిటీకి ఘన సన్మానం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 09:05 AM
2 వీక్షణలు

మధిరలో మహిళ మత్స్య సంఘ నూతన కమిటీకి ఘన సన్మానం

బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి మహిళలకు న్యాయం చేయాలి : పులిపాటి సుబ్బారావు

మధిర: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర మండలంలో మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి ఎన్నికైన నూతన అధ్యక్షులు, కార్యదర్శులను మధిర మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పులిపాటి సుబ్బారావు, మంగమ్మ దంపతులు ఘనంగా సన్మానించారు.

బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన మహిళ మత్స్య సహకార సంఘం అధ్యక్షులు, కార్యదర్శులకు శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం పులిపాటి సుబ్బారావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.

మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో ఉన్న ప్రతి సభ్యురాలికి సమాన న్యాయం జరిగే విధంగా అధ్యక్షులు, కార్యదర్శులు పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. సంఘ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ నూతన కమిటీ సభ్యులు, మధిర మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు పాల్గొన్నారు.