BREAKING
లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా
Date of Publish : 31 August 2026, 08:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో మున్నూరు కాపు మహిళా కమిటీలు ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 08:14 PM
16 వీక్షణలు

మధిరలో మున్నూరు కాపు మహిళా కమిటీలు ఏకగ్రీవ ఎన్నిక

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర:

మధిర పట్టణంలోని మున్నూరు కాపు కార్యాలయంలో సోమవారం మహిళా టౌన్, మండల కమిటీల ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. మున్నూరు కాపు మధిర నియోజకవర్గ అధ్యక్షుడు ఆళ్ళ కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో నూతన కమిటీలను ఎన్నుకున్నారు.

మధిర టౌన్ మహిళా కమిటీ:

అధ్యక్షురాలిగా వేముల శ్రీదేవి, ఉపాధ్యక్షురాలిగా మందడపు వెంకటరావమ్మ, ప్రధాన కార్యదర్శిగా పగడాల శంకరమ్మ, కోశాధికారిగా పుప్పాల పద్మ, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా హనుమంతుల పనితలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మధిర మండల మహిళా కమిటీ:

అధ్యక్షురాలిగా తోట దీపకళ, ఉపాధ్యక్షురాలిగా ఆళ్ళ సుష్మ, ప్రధాన కార్యదర్శిగా కొట్టే విజయలక్ష్మి, కోశాధికారిగా వట్టివెల్ల త్రివేణి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రామిశెట్టి రజినిలను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా మున్నూరు కాపు నియోజకవర్గ అధ్యక్షుడు ఆళ్ళ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం సూచనల మేరకు మహిళా కమిటీలను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. మహిళల భాగస్వామ్యంతోనే సంఘం అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మహిళా సంక్షేమం, సంఘం అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు నాయకులు నియోజకవర్గ అధ్యక్షుడు ఆళ్ళ కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు, మధిర టౌన్ అధ్యక్షుడు దేవిశెట్టి కృష్ణ, మధిర మండల అధ్యక్షుడు రంగశెట్టి చిరంజీవి, 19వ వార్డు కౌన్సిలర్ యన్నంశెట్టి అప్పారావు, పసుపులేటి సత్యనారాయణ, జున్ను సుదర్శన్, సిధా కృష్ణ, చెన్నం స్వామి, రామిశెట్టి నాగేశ్వరరావు, పాలెపు వెంకటేశ్వర్లు, లంకె మల్ల నాగేశ్వరరావు, చిన్న వెంకటేశ్వర్లు, వీరంశెట్టి సీతారామయ్య, ఎక్కటీల కృష్ణారావు, ధర్మపురి నరసింహారావు, ఎడ్ల సాంబయ్య, కోల కొండ, నీలం వెంకటేశ్వర్లు, రామిశెట్టి శ్రీనివాసరావు, నల్లగొండ నరసింహారావు, ఇల్లూరి నవీన్, పగడాల శివ తదితరులు పాల్గొన్నారు.