BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఈశ్వర్ నగర్ లో 10 లక్షలతో CC రోడ్డు పనులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
25 Mar, 2026 - 01:26 PM
125 వీక్షణలు

మహానంది లోని ఈశ్వర్ నగర్ లో @10 లక్షలతో CC రోడ్డు పనులు ప్రారంభం 

శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు  “బుడ్డా రాజశేఖరరెడ్డి “ సహాయ సహకారాలతో కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధిలో భాగంగా మహానంది మండలం , మహానంది గ్రామం ఈశ్వర్ నగర్ కాలనీ లో 10లక్షల విలువైన నూతన “సిమెంటు రోడ్డు “పనులు మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహానంది మండల జనసేన నాయకులు మారెడ్డి రామయ్య  నల్లబోతుల మల్లికార్జున,  స్థానిక నాయకురాలు మూలస్థానం ఉమాదేవి,గంగిశెట్టి మల్లికార్జున, పాశం వెంకటరాజు, పటాల శ్రీను, లక్ష్మీనారాయణ యాదవ్, కుంచపు రమణ,పాశం శ్రీనివాసులు, ఏటుకూరు సతీష్,హనుమన్న, కట్టప్ప,రోడ్డు కాంట్రాక్టర్, విలేజ్ ఇంజినీర్ అజయ్ కుమార్ రెడ్డి,స్థానిక నాయకులు పాల్గొన్నారు.