BREAKING
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తీవ్ర విమర్శలు ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తీవ్ర విమర్శలు ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం
www.ntodaynews.com

ఈశ్వర్ నగర్ లో 10 లక్షలతో CC రోడ్డు పనులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
25 Mar, 2026 - 01:26 PM
100 వీక్షణలు

మహానంది లోని ఈశ్వర్ నగర్ లో @10 లక్షలతో CC రోడ్డు పనులు ప్రారంభం 

శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు  “బుడ్డా రాజశేఖరరెడ్డి “ సహాయ సహకారాలతో కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధిలో భాగంగా మహానంది మండలం , మహానంది గ్రామం ఈశ్వర్ నగర్ కాలనీ లో 10లక్షల విలువైన నూతన “సిమెంటు రోడ్డు “పనులు మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహానంది మండల జనసేన నాయకులు మారెడ్డి రామయ్య  నల్లబోతుల మల్లికార్జున,  స్థానిక నాయకురాలు మూలస్థానం ఉమాదేవి,గంగిశెట్టి మల్లికార్జున, పాశం వెంకటరాజు, పటాల శ్రీను, లక్ష్మీనారాయణ యాదవ్, కుంచపు రమణ,పాశం శ్రీనివాసులు, ఏటుకూరు సతీష్,హనుమన్న, కట్టప్ప,రోడ్డు కాంట్రాక్టర్, విలేజ్ ఇంజినీర్ అజయ్ కుమార్ రెడ్డి,స్థానిక నాయకులు పాల్గొన్నారు.