www.ntodaynews.com
ఈశ్వర్ నగర్ లో 10 లక్షలతో CC రోడ్డు పనులు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
మహానంది లోని ఈశ్వర్ నగర్ లో @10 లక్షలతో CC రోడ్డు పనులు ప్రారంభం
శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు “బుడ్డా రాజశేఖరరెడ్డి “ సహాయ సహకారాలతో కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధిలో భాగంగా మహానంది మండలం , మహానంది గ్రామం ఈశ్వర్ నగర్ కాలనీ లో 10లక్షల విలువైన నూతన “సిమెంటు రోడ్డు “పనులు మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహానంది మండల జనసేన నాయకులు మారెడ్డి రామయ్య నల్లబోతుల మల్లికార్జున, స్థానిక నాయకురాలు మూలస్థానం ఉమాదేవి,గంగిశెట్టి మల్లికార్జున, పాశం వెంకటరాజు, పటాల శ్రీను, లక్ష్మీనారాయణ యాదవ్, కుంచపు రమణ,పాశం శ్రీనివాసులు, ఏటుకూరు సతీష్,హనుమన్న, కట్టప్ప,రోడ్డు కాంట్రాక్టర్, విలేజ్ ఇంజినీర్ అజయ్ కుమార్ రెడ్డి,స్థానిక నాయకులు పాల్గొన్నారు.