BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఈశ్వర్ నగర్ లో 10 లక్షలతో CC రోడ్డు పనులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
25 Mar, 2026 - 01:26 PM
163 వీక్షణలు

మహానంది లోని ఈశ్వర్ నగర్ లో @10 లక్షలతో CC రోడ్డు పనులు ప్రారంభం 

శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు  “బుడ్డా రాజశేఖరరెడ్డి “ సహాయ సహకారాలతో కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధిలో భాగంగా మహానంది మండలం , మహానంది గ్రామం ఈశ్వర్ నగర్ కాలనీ లో 10లక్షల విలువైన నూతన “సిమెంటు రోడ్డు “పనులు మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహానంది మండల జనసేన నాయకులు మారెడ్డి రామయ్య  నల్లబోతుల మల్లికార్జున,  స్థానిక నాయకురాలు మూలస్థానం ఉమాదేవి,గంగిశెట్టి మల్లికార్జున, పాశం వెంకటరాజు, పటాల శ్రీను, లక్ష్మీనారాయణ యాదవ్, కుంచపు రమణ,పాశం శ్రీనివాసులు, ఏటుకూరు సతీష్,హనుమన్న, కట్టప్ప,రోడ్డు కాంట్రాక్టర్, విలేజ్ ఇంజినీర్ అజయ్ కుమార్ రెడ్డి,స్థానిక నాయకులు పాల్గొన్నారు.