BREAKING
నూజివీడు లో సర్దార్ గౌతు.లచ్చన్న వర్ధంతి మహిళా రిజర్వేషన్ బిల్లు మాజీ బిజెపి కౌన్సిలర్ చిర్ర గౌరీ ప్రియ బిఆర్ఎస్ లో చేరిక కళ్యాణి డ్యామ్ లో పుంగనూరు వాసి గల్లంతు... పీలేరులో ఆపరేషన్ వజ్రప్రహార్ మెరుపు దాడులు ​మందమర్రిలో అమానుషం ఆరేళ్ల కూతురిపై తండ్రి పైశాచికం మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త.. సైబరాబాద్ లో వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌..315 మందిపై కేసులు ఇంద్రపాలనగరంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు నూజివీడు లో సర్దార్ గౌతు.లచ్చన్న వర్ధంతి మహిళా రిజర్వేషన్ బిల్లు మాజీ బిజెపి కౌన్సిలర్ చిర్ర గౌరీ ప్రియ బిఆర్ఎస్ లో చేరిక కళ్యాణి డ్యామ్ లో పుంగనూరు వాసి గల్లంతు... పీలేరులో ఆపరేషన్ వజ్రప్రహార్ మెరుపు దాడులు ​మందమర్రిలో అమానుషం ఆరేళ్ల కూతురిపై తండ్రి పైశాచికం మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త.. సైబరాబాద్ లో వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌..315 మందిపై కేసులు ఇంద్రపాలనగరంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు
www.ntodaynews.com

మహాత్మ జ్యోతిబాపూలే నూతన కమిటీ ఎన్నిక

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
రాజేష్ తాళ్లపెల్లి హుజురాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 08:28 PM
21 వీక్షణలు

మహాత్మ జ్యోతిబాపూలే నూతన కమిటీ ఎన్నిక

తేదీ 03/04/2026 శుక్రవారం రోజున స్థానిక హుజురాబాద్ వి ఎల్ ఆర్ క్లబ్బులో

 మహాత్మ జ్యోతిబాపూలే కమిటీ అధ్యక్షుడు  ఇప్పలపల్లి చంద్రశేఖర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించనైనది 

ఇట్టి సమావేశంలో పాల్గొన్న

 గౌరవాధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, తాళ్ల పెళ్లి రమేష్ గౌడ్

సందెల వెంకన్న మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబా పూలే 199 జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని కోరినారు అనంతరము ఎన్నికల అధికారిగా వ్యవహరించి జయంతి ఉత్సవ కమిటీకి కమిటీ సభ్యులు ఈ క్రింద సూచించిన నూతన కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించినారు 

గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ తాళ్లపల్లి రమేష్ గౌడ్ సంధ్యల వెంకన్న ఉప్పు శ్రీనివాస్ ఇప్పలపల్లి చంద్రశేఖర్

అధ్యక్షునిగా చల్లూరి రఘు చారి

 ప్రధాన కార్యదర్శిగా చిలుకమారి శ్రీనివాస్ 

ఉపాధ్యక్షులుగా రావుల రాజేష్ తాళ్లపల్లి అమరేందర్ గౌడ్ మంద బిక్షపతి దేవు నూరి రవీందర్ రా పెళ్లి బిక్షపతి

 కోశాధికారి ఇప్పకాయల సాగర్ కార్యదర్శులు నడిగోటి రమేష్, మామనురి ప్రవీణ్, కొలిపాక క్రాంతి కుమార్, ఎం డి అషు

ప్రచార కార్యదర్శిలు తులసి లక్షణామూర్తి గరవెన శ్రీకాంత్ గోస్కుల మధుకర్ బాణాల కుమార్ పంజాల వెంకటేశ్వర్లు గార్లని లీగల్ అడ్వైజర్ కామిని సమ్మయ్య  సలహాదారులుగా ఆలేటి రవీందర్ బండారి సదానందం కొలిపాక సమ్మయ్య ఎర్ర బొజ్జ నారాయణ బుర్ర కుమార్ రావుల సురేందర్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

 ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మహాత్మ జ్యోతిబాపూలే అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఎన్నికైన కమిటీ సభ్యులందరికీ హర్షం వ్యక్తం చేసినారు.