BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

మహిళా రిజర్వేషన్ బిల్లుపై వామపక్షాల తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Apr, 2026 - 05:11 AM
157 వీక్షణలు

విజయవాడలో జరిగిన వామపక్షాల 10వ సమావేశంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో 131 డీ లిమిటేషన్ బిల్లు ఓడిపోయిన తర్వాత, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి పార్టీలు, ప్రతిపక్ష వైసీపీ కలిసి మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా అడ్డుకున్నారని వామపక్షాలు విమర్శించాయి. హరినాథ్ మీడియాతో మాట్లాడుతూ, "ఉత్తరాదిలో సీట్లు పెంచుకోవడం కోసం దక్షిణాదిలో అన్యాయం చేయడానికి రాజ్యాంగాన్ని సమైక్య స్పూర్తి, ప్రజాస్వామ్యం అణచివేయాలని మోడీ ప్రభుత్వము భావిస్తున్నది," అని విమర్శించారు. 2023లో ఆమోదించిన బిల్లును అమలు కాకుండా, ఎన్డీఏ పాలకులు వాయిదా వేసారని, మహిళా రిజర్వేషన్ అమలు చేయాలనుకునే సంకల్పం వారికి లేదని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, మోడీ, అమిత్ షా దొడ్డి దారిలో డీ లిమిటేషన్ బిల్లు ఆమోదించడానికి ప్రయత్నించారని, ఇందుకు ఇండియా కూటమి అఖండంగా వ్యతిరేకించిందని చెప్పారు. మణిపూర్ లో మహిళలపై దారుణమైన హత్యలు జరుగుతున్నప్పుడు, దేశప్రధాని మోడీ బాధితులను పరామర్శించలేదని, పూల దండలతో బిల్ కిస్ బాను కేసులో దోషులను సత్కరించడం హాస్యాస్పదమని విమర్శించారు.