BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే 135వ వర్ధంతి

తెలంగాణ
28 Nov, 2025 - 10:38 PM
214 వీక్షణలు

ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే 135వ వర్ధంతి

NTODAY NEWS: పుంగనూరు పుంగనూరులో ప్రజా సంఘాలు నాయకులు మహాత్మా జ్యోతిరావు ఫూలే 135వ వర్ధంతిని నిర్వహించారు. ఇందిరా సర్కిల్లో ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు, సామాజిక ఉద్యమకారుడు ఫూలే అని కొనియాడారు. విశ్రాంత DSP సుకుమార్ బాబు, SI రమణ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంఘాల అధ్యక్షులు, తమ్మిరెడ్డిపల్లి కృష్ణమూర్తి, మైనారిటీ నాయకులు డాక్టర్ అయూబ్ ఖాన్, బీజేపీ పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజు , బిజెపి మహిళా అధ్యక్షురాలు మల్లికా రాణి శ్రీమతి ప్రతిభ మైనార్టీ సంఘాల అధ్యక్షురాలు షబానా, ఉపాధ్యక్షురాలు చిట్టెమ్మ, మొగిలప్ప యాదవ్, జై శివయ్య, అద్దాల నాగరాజు, గంగులప్పా, బెస్త కామేశ్వర, బెస్త దొరస్వామి, వినయ్ కుమార్, విజయ్, మునుస్వామి, నారాయణస్వామి, మొదలగువారు పాల్గొని, బడుగు బలహీన వర్గాల జాతిపిత అయిన శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి ఘనమైన నివాళులర్పించారు వారు మాట్లాడుతూ బహుజనుల అభివృద్ధి కోసం అన్యమ్న జాతుల హక్కుల సాధన కోసం అహర్నిశలు పోరాడిన మహానుభావులను స్మరించుకోవడం మన అణగారిన వర్గాల యొక్క అభివృద్ధికి స్వచ్ఛంగా కనబడుతున్నది అని కొనియాడారు. Follow us on Website Facebook Instagram YouTube