BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 22 August 2025, 07:04 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

చలో ఒంగోలు సిపిఐ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి

తెలంగాణ
22 Aug, 2025 - 07:04 PM
342 వీక్షణలు
చలో ఒంగోలు సిపిఐ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర 28వ మహాసభల NTODAY NEWS: కదిరి నియోజవర్గం రిపోర్టర్ -వినోద్ కుమార్ ఈనెల 23 శనివారం నాడు ఒంగోలులో జరుగుతున్న మహా ప్రదర్శన మరియు బహిరంగ సభకు శ్రీ సత్యసాయి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం సమితి తరపున మరియు సిపిఐ శుక్రవారం కదిరి రైల్వే స్టేషన్ నుంచి ఒంగోలుకు బయలుదేరుతున్న వ్యవసాయ కార్మిక సంఘం శ్రేణులు తరలి వెళ్తున్నట్లు జిల్లా కార్యదర్శి బి కదిరప్ప తెలిపారు. సిపిఐ శత వార్షికోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర మహాసభలు ఒంగోలు నగరంలో ఆగస్టు 23 నుండి 25 వరకు జరుగుతున్నాయని వారు తెలిపారు. మహాసభల ప్రారంభ సందర్భంగా 23వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలు నగరంలో నెల్లూరు బస్ స్టాప్ నుండి మహా ప్రదర్శన జరుగుతుందని అనంతరం అద్దంకి బస్టాప్ వద్ద బహిరంగ సభ జరుగుతుందని వారు తెలిపారు. ఆగస్టు 24, 25 తేదీలలో ప్రతినిధుల సభ జరుగుతుందన్నారు. మహాసభలలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు తీర్మానాలు చేయడం జరుగుతుందని, అలాగే ప్రజా సమస్యల పైన, భూ సమస్యల మీద తీర్మానాలు చేసి పోరాట కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుందని శ్రీ సత్య సాయి జిల్లా నుండి ప్రతినిధుల సభకు పార్టీ సభ్యత్వం ప్రాతిపదిక మీద మరియు రాష్ట్రస్థాయి ప్రజాసంఘాలకు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వారితో కలిపి ప్రతినిధులు పాల్గొంటారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి కదిరప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యవసాయ కార్మిక సంఘం రమణ, ఏఐటిసి జిల్లా అధ్యక్షులు మధు నాయక్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శేష మహేంద్రా, సిపిఐ డీవిజన పావన్ కార్యదర్శి పట్టణ కార్యదర్శి ఇలియాకత్ ఎల, మండల కార్యదర్శులు నాయకులు శ్రీరాముల నాయుడు, చలపతి స్వామి, ఎల్వి రమణ, కొండయ్య ,ఆదెప్పరామచంద్ర, రెడ్డప్ప, మహిళా సంఘం నాయకురాలు విమల బాయ్, భవాని ,సుధారాణి, మౌనిక, జ్యోతి, ఇందిరమ్మ, ఏఐఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube