BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

అంతర్గాం బ్రిడ్జిని నిర్మించి తీరుతాం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
12 Apr, 2026 - 07:48 PM
303 వీక్షణలు

​​మంచిర్యాల - అంతర్గాం బ్రిడ్జిని నిర్మించి తీరుతాం: మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

మంచిర్యాల - అంతర్గాం మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మాణం మా ప్రాధాన్యత అని, దీనిని తప్పకుండా పూర్తి చేస్తామని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు స్పష్టం చేశారు. ఆదివారం నాడు జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

​అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్:

గతంలో తాము ఎంతో శ్రమించి మంజూరు చేయించిన ఈ వంతెన నిర్మాణాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే రద్దు చేసిందని ఆయన మండిపడ్డారు. దుర్మార్గపు ఆలోచనలతో ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని, అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల సౌకర్యం కోసం ఈ బ్రిడ్జిని నిర్మించే బాధ్యతను తాము తీసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

​రాజకీయ పరిణామాలు:

ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం సాధ్యమవుతుందని, అప్పుడే మన ప్రాంత సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు. ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విబేధాలపై స్పందిస్తూ.. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు ఆ పార్టీని వీడటం ఒక మంచి పరిణామమని, నిబద్ధత గల నాయకులకు అక్కడ గుర్తింపు లేదని దివాకర్ రావు వ్యాఖ్యానించారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు