www.ntodaynews.com
మంచిర్యాల: అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల: అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య
మంచిర్యాల: మంచిర్యాలలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బోనుగురు లింగమూర్తి అనే వ్యక్తి గురువారం తెల్లవారుజామున గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కూలీ పని చేసుకునే లింగమూర్తి మృతిపై జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సంపత్ వివరాలు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు