BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

నేడే మున్సిపల్ పోరు.. గెలుపు ఎవరిది?

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
04 Apr, 2026 - 10:03 AM
48 వీక్షణలు

నేడే మున్సిపల్ పోరు.. గెలుపు ఎవరిది?

​మంచిర్యాల : జిల్లాలోని క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఈ ఎన్నికల ప్రక్రియ, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నేడు భారీ భద్రత మధ్య జరగనుంది.

​హైకోర్టు ఆదేశాలతో ముందడుగు: గతంలో పలు కారణాలతో వాయిదా పడిన ఈ ఎన్నికలు, న్యాయస్థానం జోక్యంతో నేడు నిర్వహించనున్నారు.

​క్యాంపు రాజకీయాల జోరు: ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ కౌన్సిలర్లను క్యాంపులకు తరలించి, పక్కా వ్యూహాలతో సిద్ధమయ్యాయి. ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు అధికార పక్షం వ్యూహరచన చేస్తోంది.

​తీరనున్న సస్పెన్స్: ఎట్టకేలకైనా ఈ ఎన్నిక ప్రక్రియ ఈరోజైనా పూర్తవుతుందా? లేదా అనే ఉత్కంఠ స్థానికుల్లో నెలకొంది.

​పోలీసుల నిఘా: ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మున్సిపల్ కార్యాలయాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు