BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

నేడే మున్సిపల్ పోరు.. గెలుపు ఎవరిది?

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 10:03 AM
22 వీక్షణలు

నేడే మున్సిపల్ పోరు.. గెలుపు ఎవరిది?

​మంచిర్యాల : జిల్లాలోని క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఈ ఎన్నికల ప్రక్రియ, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నేడు భారీ భద్రత మధ్య జరగనుంది.

​హైకోర్టు ఆదేశాలతో ముందడుగు: గతంలో పలు కారణాలతో వాయిదా పడిన ఈ ఎన్నికలు, న్యాయస్థానం జోక్యంతో నేడు నిర్వహించనున్నారు.

​క్యాంపు రాజకీయాల జోరు: ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ కౌన్సిలర్లను క్యాంపులకు తరలించి, పక్కా వ్యూహాలతో సిద్ధమయ్యాయి. ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు అధికార పక్షం వ్యూహరచన చేస్తోంది.

​తీరనున్న సస్పెన్స్: ఎట్టకేలకైనా ఈ ఎన్నిక ప్రక్రియ ఈరోజైనా పూర్తవుతుందా? లేదా అనే ఉత్కంఠ స్థానికుల్లో నెలకొంది.

​పోలీసుల నిఘా: ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మున్సిపల్ కార్యాలయాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు