BREAKING
స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలి ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని ​మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిపై పెరిగిన రోగుల భారం లక్షద్వీప్‌కు చేరుకున్న నైరుతి రుతుపవనాలు: ఐఎండీ ఎన్టీఆర్‌ 103వ జయంతి.. నివాళులు అర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ లోన్‌కు ష్యూరిటీ ఇస్తే జాగ్రత్త.. ష్యూరిటీదారుడికీ సమాన బాధ్యతే పర్వతాపురంలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు జనార్ధనవరంలో ఘనంగా అన్న ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ​ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి ఘనంగా నాదెండ్ల మండల క్లస్టర్-1 మహానాడు కార్యక్రమం స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలి ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని ​మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిపై పెరిగిన రోగుల భారం లక్షద్వీప్‌కు చేరుకున్న నైరుతి రుతుపవనాలు: ఐఎండీ ఎన్టీఆర్‌ 103వ జయంతి.. నివాళులు అర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ లోన్‌కు ష్యూరిటీ ఇస్తే జాగ్రత్త.. ష్యూరిటీదారుడికీ సమాన బాధ్యతే పర్వతాపురంలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు జనార్ధనవరంలో ఘనంగా అన్న ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ​ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి ఘనంగా నాదెండ్ల మండల క్లస్టర్-1 మహానాడు కార్యక్రమం
www.ntodaynews.com

​మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిపై పెరిగిన రోగుల భారం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
28 May, 2026 - 03:54 PM
15 వీక్షణలు

​మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిపై పెరిగిన రోగుల భారం

​రోజుకు 1,100 మందికి పైగా ఓపీ సేవలు.. అందుబాటులో ఉన్నవి కేవలం 250 పడకలే!

​సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితేనే తప్పని తిప్పలు.. మరో ఏడాదిన్నర పట్టే అవకాశం!

మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోజురోజుకు రోగుల భారం విపరీతంగా పెరుగుతోంది; ప్రస్తుతం రోజుకు 1,100 మందికి పైగా ఓపీ సేవలు పొందుతుండగా, అందుకు తగ్గట్టుగా కేవలం 250 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పడకల కొరత కారణంగా కాస్త కోలుకున్న రోగులను డిశ్చార్జ్ చేస్తూ, కొత్తగా వచ్చే వారికి వైద్యులు సర్దుబాటు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గనుక పూర్తయితే అదనంగా 450 పడకలు, 40 మంది వైద్యులతో పాటు న్యూరాలజీ, కార్డియాలజీ వంటి ప్రత్యేక సేవలు అందుబాటులోకి వస్తాయి కానీ, ఆ పనులు పూర్తి కావడానికి మరో ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రజలకు అప్పటివరకు ఈ తిప్పలు తప్పేలా లేవు