BREAKING
మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త.. సైబరాబాద్ లో వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌..315 మందిపై కేసులు ఇంద్రపాలనగరంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు జన్నారం మండలంలో నాటు బాంబుల కలకలం - పశువులకు తీవ్ర గాయాలు నంద్యాలలో యువకుడి దారుణ హత్య జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త.. సైబరాబాద్ లో వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌..315 మందిపై కేసులు ఇంద్రపాలనగరంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు జన్నారం మండలంలో నాటు బాంబుల కలకలం - పశువులకు తీవ్ర గాయాలు నంద్యాలలో యువకుడి దారుణ హత్య జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి....
www.ntodaynews.com

సింగరేణి కార్మికులకు మరో శుభవార్త

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
05 Apr, 2026 - 10:12 AM
103 వీక్షణలు

మంచిర్యాల: సింగరేణి కార్మికులకు మరో శుభవార్త

సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి యాజమాన్యం మరియు యూనియన్ బ్యాంక్ సంయుక్తంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కార్మికులకు అందించిన రూ. కోటి ప్రమాద బీమా పథకానికి కొనసాగింపుగా, ఇప్పుడు సహజ మరణానికి (Natural Death) కూడా రూ. 10 లక్షల ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని యూనియన్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ నెల 1వ తేదీ నుంచే అమలులోకి రానున్న ఈ పథకం ద్వారా, కార్మికులు సహజంగా మరణించినా వారి కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక భరోసా లభిస్తుంది. కార్మికుల కుటుంబాల భవిష్యత్తుకు మరింత రక్షణ కల్పించేలా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సింగరేణి వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది