BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

సింగరేణి కార్మికులకు మరో శుభవార్త

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
05 Apr, 2026 - 10:12 AM
97 వీక్షణలు

మంచిర్యాల: సింగరేణి కార్మికులకు మరో శుభవార్త

సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి యాజమాన్యం మరియు యూనియన్ బ్యాంక్ సంయుక్తంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కార్మికులకు అందించిన రూ. కోటి ప్రమాద బీమా పథకానికి కొనసాగింపుగా, ఇప్పుడు సహజ మరణానికి (Natural Death) కూడా రూ. 10 లక్షల ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని యూనియన్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ నెల 1వ తేదీ నుంచే అమలులోకి రానున్న ఈ పథకం ద్వారా, కార్మికులు సహజంగా మరణించినా వారి కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక భరోసా లభిస్తుంది. కార్మికుల కుటుంబాల భవిష్యత్తుకు మరింత రక్షణ కల్పించేలా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సింగరేణి వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది