BREAKING
మంచిర్యాలలో కానిస్టేబుల్ ఆత్మహత్య APNRTS - సౌదీ అరేబియా ముఖ్య కార్యదర్శిగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నియామకం పట్ల హర్షం ​మంచిర్యాలలో పోలీసుల అవగాహన కార్యక్రమం చల్లని కబురు మరికొన్ని గంటల్లోనే అండమాన్‌కు నైరుతి రుతుపవనాలు లొంగిపోయిన బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ధాన్యం కొనుగోలు చేయాలంటూ కలెక్టరేట్ ముట్టడికి యత్నం ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న జెసిబి! 17 సంవత్సరాల బాలుడికి గాయాలు... మంచిర్యాలలో కానిస్టేబుల్ ఆత్మహత్య APNRTS - సౌదీ అరేబియా ముఖ్య కార్యదర్శిగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నియామకం పట్ల హర్షం ​మంచిర్యాలలో పోలీసుల అవగాహన కార్యక్రమం చల్లని కబురు మరికొన్ని గంటల్లోనే అండమాన్‌కు నైరుతి రుతుపవనాలు లొంగిపోయిన బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ధాన్యం కొనుగోలు చేయాలంటూ కలెక్టరేట్ ముట్టడికి యత్నం ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న జెసిబి! 17 సంవత్సరాల బాలుడికి గాయాలు...
www.ntodaynews.com

మంచిర్యాలలో కానిస్టేబుల్ ఆత్మహత్య

తెలంగాణ
/ మంచిర్యాల / మందమర్రి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
17 May, 2026 - 09:37 AM
12 వీక్షణలు

మంచిర్యాలలో కానిస్టేబుల్ ఆత్మహత్య

మందమర్రి పట్టణంలోని ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ అరవింద్ యాదవ్(25) రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామన్‌కాలనీ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద మూడవ రైల్వే లైన్‌పై ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న బెల్లంపల్లి రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.