BREAKING
కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు బుర్రి రమేష్ మృతికి చాట్రాయి మండల మాలయోధుల సంఘం ప్రగాఢ సానుభూతి హార్వెస్టర్ ప్రమాద బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి జనసేన అధినేత త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు వృద్ధురాలిపై అత్యాచారం....? నూజివీడు లో సర్దార్ గౌతు.లచ్చన్న వర్ధంతి మహిళా రిజర్వేషన్ బిల్లు మాజీ బిజెపి కౌన్సిలర్ చిర్ర గౌరీ ప్రియ బిఆర్ఎస్ లో చేరిక కళ్యాణి డ్యామ్ లో పుంగనూరు వాసి గల్లంతు... కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు బుర్రి రమేష్ మృతికి చాట్రాయి మండల మాలయోధుల సంఘం ప్రగాఢ సానుభూతి హార్వెస్టర్ ప్రమాద బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి జనసేన అధినేత త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు వృద్ధురాలిపై అత్యాచారం....? నూజివీడు లో సర్దార్ గౌతు.లచ్చన్న వర్ధంతి మహిళా రిజర్వేషన్ బిల్లు మాజీ బిజెపి కౌన్సిలర్ చిర్ర గౌరీ ప్రియ బిఆర్ఎస్ లో చేరిక కళ్యాణి డ్యామ్ లో పుంగనూరు వాసి గల్లంతు...
www.ntodaynews.com

​మందమర్రిలో అమానుషం ఆరేళ్ల కూతురిపై తండ్రి పైశాచికం

తెలంగాణ
/ మంచిర్యాల / మందమర్రి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
19 Apr, 2026 - 03:43 PM
83 వీక్షణలు

​​మందమర్రిలో అమానుషం: ఆరేళ్ల కూతురిపై తండ్రి పైశాచికం

మంచిర్యాల: జిల్లాలోని మందమర్రిలో కన్నకూతురిపై ఓ తండ్రి అమానుషంగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సతీష్ అనే వ్యక్తి తన ఆరేళ్ల కుమార్తె మాట వినడం లేదని, సరిగా చదవడం లేదని కోపంతో ఆమెను ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి విచక్షణారహితంగా చితకబాదాడు. ఆ చిన్నారి పెట్టిన కేకలు విన్న ఒక పశువుల కాపరి అక్కడికి చేరుకుని తండ్రిని నిలదీయగా, తన బిడ్డను తాను బెదిరించుకుంటున్నానంటూ సతీష్ పొగరుగా సమాధానమిచ్చాడు. అయితే పశువుల కాపరి గట్టిగా మందలించడంతో సతీష్ అక్కడి నుండి పరారవ్వగా, ఈ దారుణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది