www.ntodaynews.com
మంత్రి ఫరూక్ ను కలిసిన p4 cpo
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా P4 సిపిఓ రత్న రూత్
నంద్యాలలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని నంద్యాల జిల్లా P4 సిపిఓ రత్న రూత్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు అంశాలపై వారు చర్చించారు.