BREAKING
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్... మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు? నంద్యాల నడి బొడ్డున కోట్ల భూమి ఐఎంఏకు..!! యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆక్రమణలపై కఠిన చర్యలు ఈ నెల 27న మంచిర్యాల జిల్లాలో ప్రజావాణి రద్దు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్... మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు? నంద్యాల నడి బొడ్డున కోట్ల భూమి ఐఎంఏకు..!! యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆక్రమణలపై కఠిన చర్యలు ఈ నెల 27న మంచిర్యాల జిల్లాలో ప్రజావాణి రద్దు
www.ntodaynews.com

గ్రామపంచాయతీ కార్యదర్శికి నివాళులర్పించిన మండల పంచాయతీ కార్యదర్శులు

తెలంగాణ
10 Jun, 2025 - 06:37 AM
251 వీక్షణలు
రోడ్డు ప్రమాదంలో మరణించిన గ్రామపంచాయతీ కార్యదర్శికి నివాళులర్పించిన బొమ్మలరామారం మండల పంచాయతీ కార్యదర్శులు NTODAY NEWS: బొమ్మలరామారం జూన్ 10 ఖమ్మం జిల్లా,పెనుబల్లి మండలం వీ‌.ఎం‌.బంజర్ లో జాతీయ రహదారి పై సోమవారం రోజున రోడ్డు ప్రమాదం జరిగింది అతి వేగంగా వచ్చిన లారీ స్కూటీని ఢీకొట్టడంతో స్కూటి పై‌ ప్రయాణిస్తున్న పంచాయితీ కార్యదర్శి బాణోత్ సోనాలి(33) అక్కడికక్కేడే మృతి చెందింది మృతురాలు పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ గ్రామ పంచాయితీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు వారి మరణానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం ఎంపీడీవో కార్యాలయంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల వివిధ గ్రామాల గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube