BREAKING
శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు
www.ntodaynews.com

మొసలి పిల్లలు పంట పొలాల్లో… 20 కనిపించి కలకలం!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jun, 2026 - 09:15 PM
17 వీక్షణలు

ఉమ్మడి మెదక్ జిల్లా, సదాశివపేట మండలం, మెలిగిరిపేట గ్రామ శివారులో సోమవారం విభిన్న సంఘటన చోటుచేసుకుంది. కొందరు రైతుల పంట పొలాల్లో 20 మొసలి పిల్లలు కనిపించడంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. పశువులను కాపాడేందుకు వెళ్ళిన పశువుల కాపర్లు మొసలి పిల్లలను చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మొసలి పిల్లలను పట్టుకొని, సమీప ప్రాంతంలో దాదాపు 60 మొసలి గుడ్లను గుర్తించారు.

తరువాత, ఈ మొసలి పిల్లలు, గుడ్లను సంగారెడ్డి సమీపంలోని మంజీరా అభయారణ్యంలోని మొసళ్ల సంరక్షణ కేంద్రానికి తరలించారు. రైతులు, గ్రామస్తులు, ముఖ్యంగా పంట పొలాల్లో ఇది కనిపించడం వలన ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు చెరువులు, మెలిగిరిపేట ప్రాజెక్టు నీటిలో పెద్ద మొత్తంలో మొసళ్లు ఉండే అవకాశం ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

PHANI KUMAR.