BREAKING
స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం
www.ntodaynews.com

మర్లపాలెం ఉప్పరగూడెం పాఠశాల సందర్శించిన MEO–1 మాసగిరి శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 02:30 PM
34 వీక్షణలు

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం

చాట్రాయి మండలంలోని మర్లపాలెం  ఉప్పరగూడెం ప్రాథమిక పాఠశాలను చాట్రాయి MEO–1 మాసగిరి శ్రీనివాస్ ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన స్వయంగా మధ్యాహ్న భోజన పథకం (MDM) భోజనాన్ని విద్యార్థులతో కలిసి భుజించి, భోజన నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. రుచి, శుభ్రత విషయంలో ఎటువంటి అశ్రద్ధ చేయకూడదని వంట సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

తరువాత విస్సన్నపేటకు చెందిన శిరం రమాదేవి – సత్యనారాయణ దంపతులు విద్యార్థులకు అందించిన నోట్ పుస్తకాలు, బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్లు వంటి విద్యా సామగ్రిని విద్యార్థులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా MEO–1 మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, దాతలు అందించిన వస్తువులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి P. విజయలక్ష్మి, ఉపాధ్యాయులు G. సత్యనారాయణ, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.