BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

మర్లపాలెం ఉప్పరగూడెం పాఠశాల సందర్శించిన MEO–1 మాసగిరి శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 02:30 PM
149 వీక్షణలు

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం

చాట్రాయి మండలంలోని మర్లపాలెం  ఉప్పరగూడెం ప్రాథమిక పాఠశాలను చాట్రాయి MEO–1 మాసగిరి శ్రీనివాస్ ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన స్వయంగా మధ్యాహ్న భోజన పథకం (MDM) భోజనాన్ని విద్యార్థులతో కలిసి భుజించి, భోజన నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. రుచి, శుభ్రత విషయంలో ఎటువంటి అశ్రద్ధ చేయకూడదని వంట సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

తరువాత విస్సన్నపేటకు చెందిన శిరం రమాదేవి – సత్యనారాయణ దంపతులు విద్యార్థులకు అందించిన నోట్ పుస్తకాలు, బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్లు వంటి విద్యా సామగ్రిని విద్యార్థులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా MEO–1 మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, దాతలు అందించిన వస్తువులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి P. విజయలక్ష్మి, ఉపాధ్యాయులు G. సత్యనారాయణ, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.