BREAKING
ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు
www.ntodaynews.com

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

తెలంగాణ
23 Jan, 2026 - 02:03 AM
231 వీక్షణలు
కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు NTODAY NEWS: గొల్లపల్లి మండలం న్యూస్ రిపోర్టర్ రాంనూర్ గ్రామ సర్పంచ్ సహా పలువురు నేతలకు కండువా కప్పిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్‌లో చేరిన రాంనూర్ సర్పంచ్, కీలక నేతలు రాంనూర్, వెల్గటూర్ మండల పరిధిలోని రాంనూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గురువారం రాంనూర్ గ్రామ సర్పంచ్ అయిత తిరుపతి ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేరికలైన నేతలకు పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. సర్పంచ్ తిరుపతితో పాటు ఇమ్మడిశెట్టి మొగిలి, రుద్రరామయ్య, రామరాజు, కండ్లే వెంకట నర్స్, కండ్లే శేఖర్ తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాదాసు రవి కూడా కాంగ్రెస్‌లో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నేతలు ఈ చేరికల కార్యక్రమంలో ఉమ్మడి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ గోపిక జితేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గొల్ల తిరుపతి, మాజీ ఎంపీటీసీ మంజుల పాల్గొన్నారు. అలాగే రాంపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిడారి భూమయ్య, ముత్తునూర్ సర్పంచ్ కె. పోచమల్లు, సీనియర్ నాయకులు మురళి గౌడ్, శ్రీకాంత్ రావు, నరేష్ గౌడ్, సందీప్ రెడ్డి మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. — కె. దుర్గయ్య, సోషల్ మీడియా కన్వీనర్ #CongressParty #PartyJoining #BRSShock #PoliticalNews #TelanganaPolitics #Ramnur #Velgatur #AdluriLaxmanKumar #GrassrootsPolitics #LocalLeadership Follow us on Website Facebook Instagram YouTube