BREAKING
మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ తాడికొండ: గోపి మృతి పై పోలీసుల వివరణ .... పటాన్‌చెరు: పాఠశాలలో నాలుగు గదులకు శంకుస్థాపన ముత్యాలమ్మపాలెంలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ తాడికొండ: గోపి మృతి పై పోలీసుల వివరణ .... పటాన్‌చెరు: పాఠశాలలో నాలుగు గదులకు శంకుస్థాపన ముత్యాలమ్మపాలెంలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం
Date of Publish : 03 September 2026, 02:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ముక్కంపాడులో రూ.30 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 02:21 PM
11 వీక్షణలు

ముక్కంపాడు: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ పరిధిలోని ముక్కంపాడు గ్రామంలో సుమారు రూ.30 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి.

చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు, ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆదేశాలతో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో రహదారి సౌకర్యం మెరుగుపడటంతో ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తగ్గనున్నాయని స్థానికులు పేర్కొన్నారు.

రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు సహకరిస్తామని వారు తెలిపారు.