BREAKING
ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు
www.ntodaynews.com

ములుగు నియోజకవర్గంలో ఇసుక అక్రమ మైనింగ్ ఆరోపణలు

తెలంగాణ
/ ములుగు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:08 PM
10 వీక్షణలు

ములుగు నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.4 వేల కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలించేందుకు కొందరు మంత్రులు ప్రణాళిక రచించారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సీతమ్మ సాగర్ ప్రాంతంలో డిసిల్టేషన్‌కు అధికారిక అనుమతులు లేకపోయినా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామ సభ నిర్వహించకుండా, కేవలం నెల రోజుల వ్యవధిలోనే ప్రక్రియ పూర్తి చేసి ఇసుక రవాణా ప్రారంభించారని చెబుతున్నారు.

అలాగే సుమారు 12 వేల కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు మైనింగ్ అధికారులు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాపై సోషల్ మీడియాలో పోస్టులు చేసిన యువకులపై కేసులు నమోదు చేయడం వివాదానికి దారితీసింది.

ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.