BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ములుగు నియోజకవర్గంలో ఇసుక అక్రమ మైనింగ్ ఆరోపణలు

తెలంగాణ
/ ములుగు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:08 PM
59 వీక్షణలు

ములుగు నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.4 వేల కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలించేందుకు కొందరు మంత్రులు ప్రణాళిక రచించారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సీతమ్మ సాగర్ ప్రాంతంలో డిసిల్టేషన్‌కు అధికారిక అనుమతులు లేకపోయినా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామ సభ నిర్వహించకుండా, కేవలం నెల రోజుల వ్యవధిలోనే ప్రక్రియ పూర్తి చేసి ఇసుక రవాణా ప్రారంభించారని చెబుతున్నారు.

అలాగే సుమారు 12 వేల కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు మైనింగ్ అధికారులు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాపై సోషల్ మీడియాలో పోస్టులు చేసిన యువకులపై కేసులు నమోదు చేయడం వివాదానికి దారితీసింది.

ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.