BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

మున్సిపల్ అభివృద్ధిలో కార్పొరేటర్లే కీలకం

తెలంగాణ
/ తెలంగాణ / మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
28 Mar, 2026 - 05:11 PM
23 వీక్షణలు

మున్సిపల్ అభివృద్ధిలో కార్పొరేటర్లే కీలకం: అదనపు కలెక్టర్ చంద్రయ్య

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి ప్రతి కార్పొరేటర్ బాధ్యత అని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రయ్య స్పష్టం చేశారు. శనివారం జరిగిన కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజలు చెల్లిస్తున్న పన్నులకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే పీఎస్ఆర్ తన వంతు సహకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

కార్పొరేటర్లు తమ డివిజన్ పరిధిలో విస్తృతంగా పర్యటించి, ప్రజా సమస్యలను తెలుసుకోవాలని మరియు అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు