BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

మున్సిపల్ అభివృద్ధిలో కార్పొరేటర్లే కీలకం

తెలంగాణ
/ తెలంగాణ / మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
28 Mar, 2026 - 05:11 PM
55 వీక్షణలు

మున్సిపల్ అభివృద్ధిలో కార్పొరేటర్లే కీలకం: అదనపు కలెక్టర్ చంద్రయ్య

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి ప్రతి కార్పొరేటర్ బాధ్యత అని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రయ్య స్పష్టం చేశారు. శనివారం జరిగిన కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజలు చెల్లిస్తున్న పన్నులకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే పీఎస్ఆర్ తన వంతు సహకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

కార్పొరేటర్లు తమ డివిజన్ పరిధిలో విస్తృతంగా పర్యటించి, ప్రజా సమస్యలను తెలుసుకోవాలని మరియు అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు