BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ముత్తునూరులో ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా పంపిణీ

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
20 Mar, 2026 - 08:09 PM
80 వీక్షణలు

ముత్తునూరులో ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా పంపిణీ

ముత్తునూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లిం మైనార్టీ సోదర సోదరీమణులకు రంజాన్ కానుక (తోఫా) పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అందజేసిన ఈ చీరలను స్థానిక నాయకులు, అధికారులు కలిసి లబ్ధిదారులకు అందజేశారు.

​ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ కుషనపల్లి లక్ష్మి పోషమల్లు, అక్రమ్ మాలిక్, వార్డు నెంబర్లు ఓరగంటి రామ రాజయ్య, మేడి శంకర్, సంగ సుమలత తిరుపతి, కల్లేపల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు.

​ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోల్వ తిరుపతి, కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు అనుమల మంజుల, గ్రామ శాఖ అధ్యక్షులు బైరం లచ్చిరెడ్డి ముక్తేశ్వర నీటి ఎత్తిపోతల పథకం వైస్ చైర్మన్ గాదాసు పోశయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ సత్తయ్య మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ముస్లిం మైనార్టీ సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.