BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ముత్తునూరులో ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా పంపిణీ

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
20 Mar, 2026 - 08:09 PM
124 వీక్షణలు

ముత్తునూరులో ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా పంపిణీ

ముత్తునూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లిం మైనార్టీ సోదర సోదరీమణులకు రంజాన్ కానుక (తోఫా) పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అందజేసిన ఈ చీరలను స్థానిక నాయకులు, అధికారులు కలిసి లబ్ధిదారులకు అందజేశారు.

​ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ కుషనపల్లి లక్ష్మి పోషమల్లు, అక్రమ్ మాలిక్, వార్డు నెంబర్లు ఓరగంటి రామ రాజయ్య, మేడి శంకర్, సంగ సుమలత తిరుపతి, కల్లేపల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు.

​ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోల్వ తిరుపతి, కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు అనుమల మంజుల, గ్రామ శాఖ అధ్యక్షులు బైరం లచ్చిరెడ్డి ముక్తేశ్వర నీటి ఎత్తిపోతల పథకం వైస్ చైర్మన్ గాదాసు పోశయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ సత్తయ్య మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ముస్లిం మైనార్టీ సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.