BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

సమ్మక్క–సారలమ్మ జాతరకు మంత్రి అడ్లూరి హాజరు

తెలంగాణ
30 Jan, 2026 - 10:32 AM
207 వీక్షణలు
రాజారాంపల్లి సమ్మక్క–సారలమ్మ జాతరకు మంత్రి అడ్లూరి హాజరు అమ్మవార్లకు ఎత్తు బంగారం సమర్పణ – గ్రామాభివృద్ధికి రూ.10 లక్షల హామీ NTODAY NEWS: గొల్లపల్లి మండలం న్యూస్ రిపోర్టర్ జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న సమ్మక్క–సారలమ్మ జాతరలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులలో భాగంగా తన బరువుకు సమానమైన ‘ఎత్తు బంగారం’ (బెల్లం)ను అమ్మవార్లకు సమర్పించారు. జాతర ప్రాంగణానికి చేరుకున్న మంత్రికి జాతర కమిటీ సభ్యులు, గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. గ్రామాభివృద్ధికి నిధుల హామీ అనంతరం మంత్రి మాట్లాడుతూ, భక్తుల కొంగుబంగారమైన సమ్మక్క–సారలమ్మ దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. రాజారాంపల్లి గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారంగా రూ.10 లక్షల నిధులు కేటాయిస్తానని జాతర కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. #SammakkaSaralamma #TempleFestival #Jathara2026 #TelanganaCulture #MinisterVisit #VillageDevelopment #ReligiousEvents Follow us on Website Facebook Instagram YouTube