BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 09 September 2025, 08:53 am
Posted by : NTODAY NEWS OFFICIAL

డ్రిస్ట్రీక్ట్ డే కేర్ క్యాన్సర్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి

తెలంగాణ
09 Sep, 2025 - 08:53 AM
382 వీక్షణలు
డ్రిస్ట్రీక్ట్ డే కేర్ క్యాన్సర్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి!! NTODAY NEWS: లక్ష్మి ప్రసాద్. మెదక్ &సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ సంగారెడ్డి బ్యూరో న్యూస్..రాష్టంలో 34 ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లొ ఏర్పాటు చేసిన.డ్రిస్ట్రీక్ట్ డే క్యాన్సర్ సెంటర్లను వర్చువల్ గా సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుండి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజానర్సింహా ప్రారంభించరు.దేశ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయని..రాష్ట్ర వ్యాప్తంగా ఏటా 55వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయని మరో ఐదుయేండ్ల తరువాత 65వేళకి పైగా నమోదు అయ్యే ప్రమాదం ఉందని. వాటిని నిర్ములించేందుకే ఇ డ్రిస్ట్రీక్ట్ డే క్యాన్సర్ సెంటర్లు అని ఆయన తెలియజేశారు. Follow us on Website Facebook Instagram YouTube