BREAKING
తాటి ముంజలు - వేసవిలో ఆరోగ్యానికి అద్భుతమైన పండు పడమరమాధవరం-1 ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యం చనుబండ గ్రామంలో కొలుసు పార్థసారథి జన్మదినోత్సవం గుండెపోటును అడ్డుకున్న ప్రభుత్వ వైద్య సేవలు మాధవ నగర్‌లో ప్రణయ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం పెట్రోల్ లేదా డీజిల్ బండ్లకు నింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ద్రావిడ విశ్వవిద్యాలయ 29వ వార్షికోత్సవంవిశ్వవిద్యాలయం, కుప్పంలో 29వ వార్షికోత్సవం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో కేసినవి చిన్ని ప్రజా దర్బార్ కు జననీరాజనం రెవెన్యూ సేవల్లో వేగం–పారదర్శకతకు ప్రాధాన్యం ​లక్షెట్టిపేటలో గ్యాస్ ఏజెన్సీ బాగోతం తాటి ముంజలు - వేసవిలో ఆరోగ్యానికి అద్భుతమైన పండు పడమరమాధవరం-1 ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యం చనుబండ గ్రామంలో కొలుసు పార్థసారథి జన్మదినోత్సవం గుండెపోటును అడ్డుకున్న ప్రభుత్వ వైద్య సేవలు మాధవ నగర్‌లో ప్రణయ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం పెట్రోల్ లేదా డీజిల్ బండ్లకు నింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ద్రావిడ విశ్వవిద్యాలయ 29వ వార్షికోత్సవంవిశ్వవిద్యాలయం, కుప్పంలో 29వ వార్షికోత్సవం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో కేసినవి చిన్ని ప్రజా దర్బార్ కు జననీరాజనం రెవెన్యూ సేవల్లో వేగం–పారదర్శకతకు ప్రాధాన్యం ​లక్షెట్టిపేటలో గ్యాస్ ఏజెన్సీ బాగోతం
www.ntodaynews.com

డ్రిస్ట్రీక్ట్ డే కేర్ క్యాన్సర్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి

తెలంగాణ
09 Sep, 2025 - 08:53 AM
243 వీక్షణలు
డ్రిస్ట్రీక్ట్ డే కేర్ క్యాన్సర్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి!! NTODAY NEWS: లక్ష్మి ప్రసాద్. మెదక్ &సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ సంగారెడ్డి బ్యూరో న్యూస్..రాష్టంలో 34 ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లొ ఏర్పాటు చేసిన.డ్రిస్ట్రీక్ట్ డే క్యాన్సర్ సెంటర్లను వర్చువల్ గా సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుండి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజానర్సింహా ప్రారంభించరు.దేశ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయని..రాష్ట్ర వ్యాప్తంగా ఏటా 55వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయని మరో ఐదుయేండ్ల తరువాత 65వేళకి పైగా నమోదు అయ్యే ప్రమాదం ఉందని. వాటిని నిర్ములించేందుకే ఇ డ్రిస్ట్రీక్ట్ డే క్యాన్సర్ సెంటర్లు అని ఆయన తెలియజేశారు. Follow us on Website Facebook Instagram YouTube