BREAKING
ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు
www.ntodaynews.com

మాజీ సర్పంచ్ ని పరామర్శించిన ఎంపీ

తెలంగాణ
05 Mar, 2026 - 08:54 AM
187 వీక్షణలు
మాజీ సర్పంచ్ మోమిన్ అక్తర్ బీని పరామర్శించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మోమిన్ అక్తర్ బీని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి పరామర్శించారు. హైదరాబాద్‌లోని సింధు హాస్పిటల్‌లో మోమిన్ అక్తర్ బీకి ఇటీవల మేజర్ శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు మోమిన్ షబానాతో కలిసి గురువారం ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. అనంతరం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి మోమిన్ అక్తర్ బీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆత్మకూరు మేజర్ గ్రామ పంచాయతీకి మోమిన్ ఉసెన్ సా, మోమిన్ జిలాని దీర్ఘకాలం సర్పంచ్‌లుగా పనిచేశారు. మహిళా రిజర్వేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత జిలాని భార్య మోమిన్ అక్తర్ బీని సర్పంచ్‌గా పోటీ చేయించి గెలిపించారు. ఆత్మకూరు మేజర్ గ్రామ పంచాయతీ చరిత్రలో మోమిన్ కుటుంబం సుమారు 50 సంవత్సరాల పాటు గ్రామ సర్పంచ్‌లుగా పాలన చేయడం విశేషం. మేజర్ ఆపరేషన్ అనంతరం మోమిన్ అక్తర్ బీ త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆకాంక్షించారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుందని మోమిన్ షబానాకు ధైర్యం చెప్పారు. #Nandyal #Srisailam #Atmakur #ByreddyShabari #MominaAkhtarBee #PoliticalNews #AndhraPradeshNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube