BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

నాగిరెడ్డిగూడెం గురుకుల పాఠశాల స్థలంలో ఆక్రమణలు తొలగించాలని వినతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 04:56 PM
74 వీక్షణలు

చింతలపూడి మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం: నాగిరెడ్డిగూడెం బాలికల గురుకుల పాఠశాల స్థలంలో ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని కోరుతూ ఎస్‌ఎంసీ కమిటీ సభ్యులు సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్ జి. నాగరాజు మాట్లాడుతూ, గురుకుల పాఠశాలకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ ఆక్రమణల కారణంగా భవిష్యత్తులో పాఠశాల అవసరాలకు అదనపు భవనాలు నిర్మించేందుకు స్థలం కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు.

ఇప్పటికే పాఠశాల స్థలంలో కాలనీలు నిర్మించబడటంతో, ఆదివారాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వాహనాలు నిలిపేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పాఠశాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో సర్వే చేసి, ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు.

వినతిపత్రం అందజేసిన వారిలో ఎస్‌ఎంసీ కమిటీ వైస్‌చైర్మన్ డి. లలిత, సభ్యులు వి. లావణ్య, ఎం. నాగరాణి తదితరులు పాల్గొన్నారు.