BREAKING
వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి
Date of Publish : 30 August 2026, 07:47 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం..

తెలంగాణ
/ నారాయణపేట
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:47 AM
13 వీక్షణలు

నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. సమయానికి వైద్యం అందక ఏడేళ్ల చిన్నారి మృతి

వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆవేదన

నారాయణపేట జిల్లా: కొల్లంపల్లి గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారి చైత్ర జ్వరంతో బాధపడుతూ మృతి చెందిన ఘటన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.

చిన్నారి చైత్రకు జ్వరం ఎక్కువ కావడంతో తండ్రి కమ్మరి వెంకటరాములు ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే సుమారు ఐదు గంటల పాటు వైద్యం కోసం వేచి చూసినా వైద్యులు స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

సకాలంలో చికిత్స అందక పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతి చెందిందని తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఘటనపై ఆసుపత్రి అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.