BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

నేటి నుండి అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
14 Apr, 2026 - 01:04 PM
98 వీక్షణలు

నేటి నుండి అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం! 

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు అయినటువంటి ఏప్రిల్ 14వ తేదీన పుంగనూరు అగ్నిమాపక కేంద్రంనకు పుంగనూరు పట్టణ సిఐ సుబ్బరాయుడు  ముఖ్యఅతిథిగా విచ్చేసి ముందుగా అగ్నిమాపక శాఖలో మరణించినటువంటి వ్యక్తులకు నివాళులర్పించడం జరిగినది. తరువాత కరపత్రాలు, పోస్టర్లు మరియు బ్యానర్ను ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిఐ అగ్ని ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నివారణ చర్యలపై స్థానిక ప్రజలకు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పుంగనూరు ఎస్సై అన్సర్ భాషా, పుంగనూరు ఇన్చార్జి కేంద్రాధికారి కే సురేష్ బాబు, సిబ్బంది ఇ సుబ్రమణ్యం, వి లక్ష్మీనారాయణ, పి ప్రసాద్, ఎం లోకేష్ రెడ్డి, జి వెంకటరమణ, వి కేశవ, ఎండి భూషణ్ కుమార్, బి వినోద్ కుమార్, కే మోహన్ బాబు, ఎస్సార్ వి ప్రకాష్, పి ఆనంద మరియు భగత్ సింగ్ కాలనీ ప్రజలు పాల్గొనడం జరిగినది.