BREAKING
ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు
www.ntodaynews.com

నిర్మల్ జిల్లాలో బాసర గోదావరిలో విషాదం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jun, 2026 - 09:15 PM
12 వీక్షణలు

నిర్మల్ జిల్లా బాసరలో గోదావరిలో పుణ్యస్నానం నిర్వాహిస్తున్న సమయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మునిగిపోయి ముగ్గురు అన్నదమ్ములు గల్లంతైనారు.

సంఘటనపై పోలీసులు వెంటనే సంఘటనా స్థలాన్ని పరిశీలించి, గాలింపు చర్యలు చేపట్టారు. గుర్తింపునుబట్టి గల్లంతైన భక్తులు సికింద్రాబాద్‌ కాచిగూడ చెప్పల్ బజార్‌కు చెందిన చంద్రశేఖర్ (38), రామచందర్ (36) మరియు మల్లేష్ కుమార్ (31)గా నిర్ధారితమయ్యారు.

పోలీసులు గల్లంతైన వారి కుటుంబాలను సమాచారమిస్తూ, మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.