www.ntodaynews.com
నకిలీ దాన తినడంతో సుమారు 10 వేల కోళ్లు మృత్యువాత....
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
నకిలీ దాన తినడంతో సుమారు 10 వేల కోళ్లు మృత్యువాత....
చిత్తూరు.
నకిలీ దాన తినడంతో సుమారు 10 వేల కోళ్లు మృత్యువాత పడినట్లు కోళ్ళ పెంపకం దారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం చిత్తూరు నగరంలోని గిరింపేట లిటిల్ ఫ్లవర్ పాఠశాల ఎదురుగా ఉన్న SKM కోళ్ల దాన విక్రయ దుకాణం ముందు కోళ్ల పెంపకం దారులు ధర్నా నిర్వహించారు. సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత 20 రోజులుగా ఈ దాన కేంద్రంలో నకిలీ కోళ్ల దాన తీసుకొని వెళ్లి తమ కోళ్లకు పెట్టడంతో అవి మృత్యువాత పడినట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు.