BREAKING
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU
www.ntodaynews.com

నకిలీ దాన తినడంతో సుమారు 10 వేల కోళ్లు మృత్యువాత....

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
19 Aug, 2026 - 04:45 PM
11 వీక్షణలు

నకిలీ దాన తినడంతో సుమారు 10 వేల కోళ్లు మృత్యువాత....

చిత్తూరు.

నకిలీ దాన తినడంతో సుమారు 10 వేల కోళ్లు మృత్యువాత పడినట్లు కోళ్ళ పెంపకం దారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం చిత్తూరు నగరంలోని గిరింపేట లిటిల్ ఫ్లవర్ పాఠశాల ఎదురుగా ఉన్న SKM కోళ్ల దాన విక్రయ దుకాణం ముందు కోళ్ల పెంపకం దారులు ధర్నా నిర్వహించారు. సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత 20 రోజులుగా ఈ దాన కేంద్రంలో నకిలీ కోళ్ల దాన తీసుకొని వెళ్లి తమ కోళ్లకు పెట్టడంతో అవి మృత్యువాత పడినట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు.