BREAKING
ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు..
www.ntodaynews.com

నూజివీడు రూరల్ పోలీసులు పేకాట స్థావరంపై దాడి – 12 మంది అరెస్ట్‌లు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jun, 2026 - 09:43 AM
18 వీక్షణలు

నూజివీడు, 07.06.2026:

నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధార్థ నగరం గ్రామంలోని పేకాట స్థావరంపై నేరుగా దాడి చేసి 12 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ దాడి, నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ ఐ.వి. నాగేంద్ర కుమార్ పర్యవేక్షణలో, ఎస్‌ఐ జ్యోతిబాసు అందిన సమాచారం ఆధారంగా నిర్వహించారు. రాత్రి సమయంలో పోలీసులు ఆ స్థావరంలో ఉన్న వ్యక్తులను తనిఖీ చేసి, వారి వద్ద నుండి ₹22,500 నగదు మరియు 11 మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ జ్యోతిబాసు తెలియజేశారు, ఈ దాడిలో పాల్గొన్న వ్యక్తులు సక్రమంగా అదుపులోకి తీసుకోబడ్డారని, వారి పై కేసు నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయబడినట్లు తెలిపారు.