BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

నూజివీడులో అనుమానాస్పద మృతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 01:49 PM
282 వీక్షణలు

నూజివీడులో అనుమానాస్పద మృతి: జనసైనిక కుటుంబానికి జనసేన నాయకుల ఆప్త సంరక్షణ

శుక్రవారం నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామానికి చెందిన జనసైనికుడు కొప్పాక డేవిడ్ అజయ్ అనుమానాస్పదంగా మృతి చెందారు. గత రెండు రోజుల క్రితం నూజివీడు పట్టణంలోని స్థానిక షెడ్‌లో పనిచేస్తూ యాక్సిడెంటల్‌గా జరిగిన ఈ ఘటన స్థానికులు తెలిసిన వెంటనే శోకంలో మునిగిపోయారు.

ఈ విషయంలో నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, నూజివీడు మండల అధ్యక్షుడు యర్రంశెట్టి రాము, నియోజకవర్గ నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్, రాజు, కూటమి నాయకులు, గ్రామ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మాదాసు పుల్లయ్య, చింతా అనిల్ గౌడ్, రేపాక రాజు, మరియు స్థానిక జనసేన కార్యకర్తలు వెంటనే కుటుంబాన్ని పరామర్శించారు.

నాయకులు కుటుంబ సభ్యులని ఓదార్చి, “మీ కుటుంబం కోసం ఎల్లప్పుడూ అండగా నిలుస్తాం. ఈ సమయంలో మాత్రమే కాదు, భవిష్యత్‌లో కూడా మేము మీతో ఉంటాం” అని భరోసా ఇచ్చారు.

ఈ సంఘటనలో జనసేన పార్టీ నూజివీడు కార్యాలయం, ద్వారక థియేటర్ ఎదురు వద్ద నివాసం కలిగిన సభ్యులు కలిసిపోయి కుటుంబానికి మానసిక ఆప్యాయత చూపించారు.