BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

నూజివీడులో అనుమానాస్పద మృతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 01:49 PM
321 వీక్షణలు

నూజివీడులో అనుమానాస్పద మృతి: జనసైనిక కుటుంబానికి జనసేన నాయకుల ఆప్త సంరక్షణ

శుక్రవారం నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామానికి చెందిన జనసైనికుడు కొప్పాక డేవిడ్ అజయ్ అనుమానాస్పదంగా మృతి చెందారు. గత రెండు రోజుల క్రితం నూజివీడు పట్టణంలోని స్థానిక షెడ్‌లో పనిచేస్తూ యాక్సిడెంటల్‌గా జరిగిన ఈ ఘటన స్థానికులు తెలిసిన వెంటనే శోకంలో మునిగిపోయారు.

ఈ విషయంలో నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, నూజివీడు మండల అధ్యక్షుడు యర్రంశెట్టి రాము, నియోజకవర్గ నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్, రాజు, కూటమి నాయకులు, గ్రామ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మాదాసు పుల్లయ్య, చింతా అనిల్ గౌడ్, రేపాక రాజు, మరియు స్థానిక జనసేన కార్యకర్తలు వెంటనే కుటుంబాన్ని పరామర్శించారు.

నాయకులు కుటుంబ సభ్యులని ఓదార్చి, “మీ కుటుంబం కోసం ఎల్లప్పుడూ అండగా నిలుస్తాం. ఈ సమయంలో మాత్రమే కాదు, భవిష్యత్‌లో కూడా మేము మీతో ఉంటాం” అని భరోసా ఇచ్చారు.

ఈ సంఘటనలో జనసేన పార్టీ నూజివీడు కార్యాలయం, ద్వారక థియేటర్ ఎదురు వద్ద నివాసం కలిగిన సభ్యులు కలిసిపోయి కుటుంబానికి మానసిక ఆప్యాయత చూపించారు.