BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

నూజివీడులో శారద ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కు SSCలో అద్భుత ఫలితాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 06:35 PM
40 వీక్షణలు

నూజివీడులో శారద ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కు SSCలో అద్భుత ఫలితాలు

నూజివీడులోని శారద ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించిన SSC పబ్లిక్ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించింది. ముఖ్యంగా మొదటి బ్యాచ్‌తోనే విశిష్ట విజయాలను నమోదు చేయడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.

ఈ ఏడాది పరీక్షల్లో కుప్పాల కార్తీక సాయి 600లో 583 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. ఇతర విద్యార్థులు కూడా 569, 563, 560, 554, 534, 500 మార్కులు సాధిస్తూ పాఠశాల ప్రతిష్టను మరింత పెంచారు. 500కు పైగా మార్కులు సాధించిన వారు మొత్తం ఏడుగురు ఉండగా, అన్ని విద్యార్థులు ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించడం విశేషం.

సంస్థ యాజమాన్యం మాట్లాడుతూ మొదటి బ్యాచ్‌తోనే అగ్ర ఫలితాలు సాధించడం ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నామనే విషయాన్ని నిరూపించామని తెలిపింది.

ఈ విజయానికి అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ప్రణాళికాబద్ధమైన బోధన, విద్యార్థులకు నిరంతర మార్గదర్శనం ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.

చైర్మన్ కే. శంకరరావు, కరస్పాండెంట్ కే. రాధిక, హెడ్‌మాస్టర్ మరియు సిబ్బంది విద్యార్థులు, తల్లిదండ్రులను అభినందించారు. భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు.