BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

నూతన కార్యవర్గ సమావేశం ఎన్నిక.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Mar, 2026 - 03:10 PM
48 వీక్షణలు

ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం (SC, ST, BC, మైనార్టీ) నూతన కార్యవర్గ సమావేశం

ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ) ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సమావేశం 23 మార్చి 2026న ఉదయం 10:00 గంటలకు పుంగనూరు బి.ఎం.ఎస్ క్లబ్ ఆవరణంలో నిర్వహించబడును.

ఈ సమావేశంలో భాగంగా సంఘం బలోపేతానికి దళిత నాయకులను ఎంపిక చేయడం జరుగుతుంది. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ తప్పనిసరిగా హాజరై సంఘ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేయబడుతుంది.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ప్రతి నాయకుడు చురుకుగా పాల్గొని సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాము.

కావున, సంఘానికి చెందిన అన్ని స్థాయి నాయకులు ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయగలరు.

ఈ మేరకు సంఘం గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎం. శంకరప్ప గారు తెలియజేశారు.