BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

నూతన కార్యవర్గ సమావేశం ఎన్నిక.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Mar, 2026 - 03:10 PM
92 వీక్షణలు

ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం (SC, ST, BC, మైనార్టీ) నూతన కార్యవర్గ సమావేశం

ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ) ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సమావేశం 23 మార్చి 2026న ఉదయం 10:00 గంటలకు పుంగనూరు బి.ఎం.ఎస్ క్లబ్ ఆవరణంలో నిర్వహించబడును.

ఈ సమావేశంలో భాగంగా సంఘం బలోపేతానికి దళిత నాయకులను ఎంపిక చేయడం జరుగుతుంది. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ తప్పనిసరిగా హాజరై సంఘ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేయబడుతుంది.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ప్రతి నాయకుడు చురుకుగా పాల్గొని సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాము.

కావున, సంఘానికి చెందిన అన్ని స్థాయి నాయకులు ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయగలరు.

ఈ మేరకు సంఘం గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎం. శంకరప్ప గారు తెలియజేశారు.