BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

భ్రమరాంబాదేవికి కొబ్బరికాయల సమర్పణ

తెలంగాణ
20 Feb, 2026 - 08:44 PM
233 వీక్షణలు
భ్రమరాంబాదేవికి కొబ్బరికాయల సమర్పణ NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున చైత్రమాసంలో పౌర్ణమి అనంతరం భ్రమరాంబాదేవికి కుంభోత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ ఏడాది కుంభోత్సవాన్ని ఏప్రిల్ 7న నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యాలయం ప్రకటించింది. కుంభోత్సవం సందర్భంగా సాత్త్విక బలి రూపంలో కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు తదితర ఫలాలను సమర్పించడం ఆనవాయితీ. కుంభోత్సవం రోజున స్త్రీ వేషధారణలో ఉన్న పురుషుడు కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టంగా ఉంటుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ప్రతి మంగళవారం, శుక్రవారం భ్రమరాంబాదేవికి కొబ్బరికాయలు సమర్పించే కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 20న ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు. అనంతరం వాటిని అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమం కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు నిర్వహించబడినట్లు దేవస్థానం వర్గాలు వెల్లడించాయి. #Srisailam #BhramarambaDevi #TempleRituals #Kumbhotsavam #AndhraPradesh #SpiritualNews #HinduTraditions Follow us on Website Facebook Instagram YouTube