BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

పూరి గుడిసెకు అగ్ని ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 08:00 AM
15 వీక్షణలు

పూరి గుడిసెకు అగ్ని ప్రమాదం

సత్వర స్పందనతో మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది

పుంగనూరు మండలం బర్నేపల్లి గ్రామంలో ఒక పూరి గుడిసె అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటన 04-04-2026 అర్ధరాత్రి సుమారు 12:05 గంటలకు చోటుచేసుకుంది.

అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పుంగనూరు అగ్నిమాపక కేంద్ర సిబ్బంది, I/C కేంద్రాధికారి కే. సురేష్ బాబు ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరుకుని సెల్ఫ్ ట్యాంక్ సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ ప్రమాదంలో గుడిసె యజమాని ఏ. మాధవి (భర్త: వెంకటరమణ)కు చెందిన గుడిసె పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.1,50,000 విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం కప్పులేని దీపం కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

సమయానికి అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో మరింత నష్టం జరగకుండా నివారించగలిగారు.