BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

పూరి గుడిసెకు అగ్ని ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 08:00 AM
55 వీక్షణలు

పూరి గుడిసెకు అగ్ని ప్రమాదం

సత్వర స్పందనతో మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది

పుంగనూరు మండలం బర్నేపల్లి గ్రామంలో ఒక పూరి గుడిసె అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటన 04-04-2026 అర్ధరాత్రి సుమారు 12:05 గంటలకు చోటుచేసుకుంది.

అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పుంగనూరు అగ్నిమాపక కేంద్ర సిబ్బంది, I/C కేంద్రాధికారి కే. సురేష్ బాబు ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరుకుని సెల్ఫ్ ట్యాంక్ సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ ప్రమాదంలో గుడిసె యజమాని ఏ. మాధవి (భర్త: వెంకటరమణ)కు చెందిన గుడిసె పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.1,50,000 విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం కప్పులేని దీపం కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

సమయానికి అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో మరింత నష్టం జరగకుండా నివారించగలిగారు.