BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

ఒకరి మరణం… పలువురికి జీవం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 03:05 PM
174 వీక్షణలు

అవయవ దానం గొప్పతనానికి నిలువెత్తు ఉదాహరణ 

అవయవ దానం… మరణానికైనా మానవత్వం!

జంగారెడ్డిగూడెం:

ప్రతి ఒక్కరూ అవయవ దానం పట్ల అవగాహన కలిగి ఉండాలని గుంటూరు కిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వినోద్ పేర్కొన్నారు. ఇటీవల పట్టణానికి చెందిన నాయుడు మధుశ్రీ బ్రెయిన్ డెడ్ అయిన నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు చేసిన అవయవ దానం ఎంతో ఆదర్శప్రాయమని ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు జీవన్ దాన్ సంయుక్తంగా నాయుడు మధుశ్రీ కుటుంబ సభ్యులకు శనివారం అవయవ దానం డోనర్ సర్టిఫికెట్‌ను అందజేశారు.

డాక్టర్ వినోద్ మాట్లాడుతూ—కుమార్తె మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులు చూపిన మహోన్నత నిర్ణయం అనేకమందికి కొత్త జీవితం ప్రసాదించిందన్నారు. మధుశ్రీ ఊపిరితిత్తులు, లివర్, మూత్రపిండాలు, కళ్ళు దానం చేయడం ద్వారా పలువురి జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డోనర్ సర్టిఫికెట్‌ను తండ్రి సత్యనారాయణకు, సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ మరియు మేనమామ వీరమల్ల మధుకి అందజేశారు.

అవయవ దానం – ఒకరి ముగింపు, మరొకరికి ఆరంభం.