BREAKING
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్... మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు? నంద్యాల నడి బొడ్డున కోట్ల భూమి ఐఎంఏకు..!! యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆక్రమణలపై కఠిన చర్యలు ఈ నెల 27న మంచిర్యాల జిల్లాలో ప్రజావాణి రద్దు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్... మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు? నంద్యాల నడి బొడ్డున కోట్ల భూమి ఐఎంఏకు..!! యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆక్రమణలపై కఠిన చర్యలు ఈ నెల 27న మంచిర్యాల జిల్లాలో ప్రజావాణి రద్దు
www.ntodaynews.com

పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Apr, 2026 - 05:58 PM
26 వీక్షణలు

పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత

విద్య: ప్రైవేట్‌ స్కూళ్లలో కూడా ఉచిత విద్య అందిస్తామని ప్రకటించిన కవిత.

వైద్యం: ఏ రోగం అయినా, ఏ ఆస్పత్రి అయినా ఉచిత వైద్యం అందించమని హామీ ఇచ్చారు.

వ్యవసాయం: "రైతే రాజు" నినాదాన్ని నిజం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పిన కవిత.

ఉపాధి: యువతకు రూ.2 లక్షల నుండి రూ.20 కోట్ల వరకు రుణాలు, మొదటి ఏడాదిలోనే సింగిల్‌ నోటిఫికేషన్‌లో 4 లక్షల ఉద్యోగాలు, అలాగే ఉద్యమకారులకు లక్ష సూపర్‌ న్యూమరీ ఉద్యోగాలు ఇచ్చే సంకల్పం వ్యక్తం చేశారు.

సామాజిక న్యాయం: సమాజంలో సమానత్వం సాధించేందుకు కవిత మేము కట్టుబడి ఉంటామని చెప్పారు.

ఇది కవిత గారు ప్రకటించిన ప్రధాన హామీలు. వీటితో తమ పరిపాలనలో ముఖ్యంగా ఎలాంటి మార్పులు తీసుకురావాలని ఆమె సంకల్పించారో చూపిస్తుంది.