BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజుల సంచారం.. రైతుల్లో ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ పార్వతీపురం మన్యం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:33 PM
58 వీక్షణలు

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల సంచారం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా సాలూరు, పార్వతీపురం నియోజకవర్గాల పరిధిలో సంచరిస్తున్న గజరాజులు, సోమవారం రాత్రి సీతానగరం మండలం గుచ్చిమి గ్రామంలో ప్రత్యక్షమయ్యాయి.

గ్రామ పరిసరాల్లోకి వచ్చిన ఏనుగులు రెండు వరి కోత యంత్రాలను ధ్వంసం చేశాయి. ఇటీవల పామాయిల్ తోటలు, వ్యవసాయ మోటార్లను కూడా నాశనం చేసినట్లు రైతులు చెబుతున్నారు.

అటవీ ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ ఏనుగులు సంచరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంటలు, వ్యవసాయ పరికరాలకు నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రజలు మరియు రైతుల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు అటవీ శాఖ తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.