BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

పద్మ సుగుణ చారిటబుల్ ట్రస్ట్ 3000 వేల రూపాయలు ఆర్థిక సహాయం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
01 Apr, 2026 - 09:45 PM
49 వీక్షణలు

పద్మ సుగుణ చారిటబుల్ ట్రస్ట్ తరపున  మొహమ్మద్ బాషా కుటుంబం కు ఆర్థిక సహాయం అందజేశారు.

మొహమ్మద్ బాషా కిడ్నీ డయాలసిస్ చేసుకొంటున్నారు.

వారి పరిస్థితి తెలిసికొని వారి కుటుంబమును దర్శించి, ప్రతినెలా 3000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని ట్రస్టు చైర్మన్ మరియు ఫౌండర్ మధుబాల తెలిపారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ ట్రస్టీ ప్రజ్ఞ షారూ హే న్ 

సెక్రటరీ కృపాకర్ 

కోశాధికారి అక్బర్ ఆలీ,,, నాగేనాయక్,,,

జానెట్ సుమిత్ర మరియు జవహర్ జయ కుమార్ లు పాల్గొన్నారు.

మొహమ్మద్ బాషా కుటుంబం సంతోషం తో తమ కృతజ్ఞతలు తెలిపారు