www.ntodaynews.com
పద్మ సుగుణ చారిటబుల్ ట్రస్ట్ 3000 వేల రూపాయలు ఆర్థిక సహాయం
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పద్మ సుగుణ చారిటబుల్ ట్రస్ట్ తరపున మొహమ్మద్ బాషా కుటుంబం కు ఆర్థిక సహాయం అందజేశారు.
మొహమ్మద్ బాషా కిడ్నీ డయాలసిస్ చేసుకొంటున్నారు.
వారి పరిస్థితి తెలిసికొని వారి కుటుంబమును దర్శించి, ప్రతినెలా 3000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని ట్రస్టు చైర్మన్ మరియు ఫౌండర్ మధుబాల తెలిపారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ ట్రస్టీ ప్రజ్ఞ షారూ హే న్
సెక్రటరీ కృపాకర్
కోశాధికారి అక్బర్ ఆలీ,,, నాగేనాయక్,,,
జానెట్ సుమిత్ర మరియు జవహర్ జయ కుమార్ లు పాల్గొన్నారు.
మొహమ్మద్ బాషా కుటుంబం సంతోషం తో తమ కృతజ్ఞతలు తెలిపారు