BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

పద్మ సుగుణ చారిటబుల్ ట్రస్ట్ 3000 వేల రూపాయలు ఆర్థిక సహాయం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
01 Apr, 2026 - 09:45 PM
74 వీక్షణలు

పద్మ సుగుణ చారిటబుల్ ట్రస్ట్ తరపున  మొహమ్మద్ బాషా కుటుంబం కు ఆర్థిక సహాయం అందజేశారు.

మొహమ్మద్ బాషా కిడ్నీ డయాలసిస్ చేసుకొంటున్నారు.

వారి పరిస్థితి తెలిసికొని వారి కుటుంబమును దర్శించి, ప్రతినెలా 3000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని ట్రస్టు చైర్మన్ మరియు ఫౌండర్ మధుబాల తెలిపారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ ట్రస్టీ ప్రజ్ఞ షారూ హే న్ 

సెక్రటరీ కృపాకర్ 

కోశాధికారి అక్బర్ ఆలీ,,, నాగేనాయక్,,,

జానెట్ సుమిత్ర మరియు జవహర్ జయ కుమార్ లు పాల్గొన్నారు.

మొహమ్మద్ బాషా కుటుంబం సంతోషం తో తమ కృతజ్ఞతలు తెలిపారు